మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూల�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీ�
TGSRTC | సోమవారం హుజురాబాద్ డిపో నుండి ఎర్రబెల్లి గ్రామానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసు సేవలను గ్రామస్థులతో కలిసి ఎర్రబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దసాని వరుణ్ ప్రారంభించ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు నల్గొండ శ్రీనివాస్ ఆర్టీసీ ఎండి సజ్జినారుకు వినతి పత్రాన�
Hyderabad | గౌలిగూడలోని హైదరాబాద్-1 డిపో నుండి నడిచే సర్వీసులకి సంబంధించి ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు స్వీకరించేందుకు ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించను
రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక.. గంటల తరబడి బస్టాండ్లు, రోడ్లపైన చీకట్లో నిల్చోని నిరీక్ష�
మండలకేంద్రమైన హన్వాడలో ఆర్టీసీ బస్సులు ఆపకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు, మహిళలు ప్రతిరోజూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
పటాన్చెరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్కు చెందిన వేలాది సిటీ బస్సులు ఈ బస్టాండ్ మీదు