భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు రెండో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (10) అవుటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన సులభమైన బంతిని పాయింట్ దిశగా మరల్చడంలో రోహి
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �
ఇటీవల క్రికెట్ రూల్స్లో కొత్తగా కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ‘మన్కడింగ్’ రూల్ ఒకటి. ఇంతకుముందు దీన్ని క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. గతంలో ఐపీఎల్ సందర్భంగా రవిచంద్రన్ అ�
శ్రీలంకతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టె
టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడు సూర్యకుమార్ యాదవ్.. ఈ సారి ముంబై ఆడే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా గ�
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్య
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా స్పాట్లైట్లో నిలిచినప్పటికీ.. అశ్విన్ కూడా తను తక్కువేమీ కాదని నిరూపించాడు. బ్యా�
తొలి టెస్టులో భారత్ జయభేరి ఇన్నింగ్స్ 222 పరుగులతో లంక చిత్తు మూడు రోజుల్లోనే ముగిసిన పోరు రాణించిన అశ్విన్ బ్యాట్తో లంకేయులను ఊచకోత కోసిన రవీంద్ర జడేజా.. బంతితో మరో ప్రళయం సృష్టించాడు! జడ్డూ చేతి నుంచ�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్�
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇవాళ కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు వెనుదిరిగాడు. లక్మల్ బౌలింగ్లో