ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�
ఐపీఎల్ వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలైన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. 8వ మ్యాచ్కు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్కేఎల్ రాహుల్ సారధ్యంలోని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో రెండోసారి తలపడేందుకు సిద్ధమైంది. �
ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్
లండన్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక విజ్డన్ అవార్డు రేసులో నిలిచారు. 2022 సంవత్సరానికి విజ్డన్ ప్రకటించిన ‘క్రికెటర్స్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో హిట్మ్య
విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి శిక్షణే లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్ యాప్'ను అందుబాటులోకి తెచ్చామని శ్రీ చైతన్య, ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. బుధవారం శ్రీచ�
పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్�
ముంబై: ఐపీఎల్లో రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ఛాన్సు ఉంది. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ వల్ల రో�
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన �
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచా
ఈ ఐపీఎల్ సీజన్లో విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్ కింగ్స్తో ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ
ముంబైని ఢీకొట్టేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. ఇప్పటి వరకు టోర్నీలో విజయం నమోదు చేయని ముంబై జట్టు ఈ మ్యాచ్లో చావోరేవో తేల్చుకోవాలని చూస్తుండగా.. బెంగళూరు జట్టు తమ టాపార్డర్ వైఫల్యాలను సరి�
పుణే: వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం నింపాడు. రానున్న మ్యాచ్ల్లో మరింత కసితో ఆడాలని సూచించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదు సార్లు చాంప�
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�