టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇవాళ కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు వెనుదిరిగాడు. లక్మల్ బౌలింగ్లో
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీక�
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
వరుసగా 12వ టీ20లో విజయం ఆఖరి మ్యాచ్లో 6 వికెట్లతో లంక చిత్తు స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక టీమ్ఇండియా వరుసగా మూడో సిరీ�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెం
భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుస టీ20 సిరీసుల్లో విజయాలు నమోదు చేశాడు. న్యూజిల్యాండ్, వెస్టిండీస్తో సిరీస్ విజయాల తర్వాత.. శ్రీలంకతో జరిగిన తొల
లంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఏకంగా 62 పరుగుల తేడాతో గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. అదే ఫీల్డింగ్. ఒకప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఫీల్డింగ్ జ�
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
టీ20 ప్రపంచకప్ కాంబినేషన్పై పూర్తి స్పష్టత కుర్రాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదు 100 రోజుల్లో కోచ్గా చాలా నేర్చుకున్నా మీడియా భేటీలో చీఫ్ కోచ్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టు కూర్పు విషయంలో పూర్తి స�
పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుపులు మెరిపించి ఆలస్యంగా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. సుదీర్ఘ ఫార్మాట్కు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ గడ్డపై టీమ్ఇండియా పేలవ ప్రదర్శ