క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు సారధి రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్లో రోహ
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 2022 సీజన్ దారుణ పరాజయాలను మిగిల్చింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ఆ జట్టు.. ఈసారి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచిం
ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్�
టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మూడ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు అతను తన భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ చేస్తున్నాడు. ఓ రిసార్ట్లో భార్య రిత
సన్రైజర్స్తో జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. సన్రైజర్స్ అవకాశాలకు కూడా గండి కొట్టాలని చూస్తోంది. అదే సమయంలో వరు
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచింది. అనంతరం తాము ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో బర్త్డే బాయ్ కీరన్ పొలార�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్పై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మూడుసార్లు గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన కోహ్లీ.. ఇంతగా ఇబ్బంది పడటం చూడలేదని మా
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార�
కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ రెండు జట్లు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది. మోచేతి గ�
తన మాజీ టీం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి ని�
ఐపీఎల్లో మరే సారథికి సాధ్యం కాని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ తాజా సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు! అటు ఆటగాడిగా.. ఇటు నాయకుడిగా విఫల మవుతూ అభిమానులను నిరాశలో మ�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�