వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన వైస్ కెప్టెన్గా బుమ్రా న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్కు పూర్తి స్థాయి కెప్టెన్గా ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్కే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యా
IND vs SA | దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే జట్టును బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 18 మందితో వన్డే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్కు కూడా దూరమయ్యాడు.
Team India | 2021 ముగింపుకు వచ్చేసింది. సౌతాఫ్రికా కంచుకోట సెంచూరియన్పై భారత జెండా ఎగరేయడంతో ఈ ఏడాదికి టీమిండియా ముగింపు పలికింది. మళ్లి సోమవారం నాడు రెండో టెస్టు ప్రారంభంకానుంది.
ICC Test Rankings | టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలో జరుగబోతున్న సౌతాఫ్రికా సిరీస్ కీలకంగా మారింది. కెప్టెన్సీ విషయంలో ఇటీవల బిసిసిఐ, కోహ్లీ మధ్య వివాదం జరుగుతున్న తరుణంలో ఐసిసి తాజాగా ప్రకటించిన ట
బెంగళూరు: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైన హిట్మ్యాన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ
అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: ఆట కన్నా ఎవరూ గొప్ప కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. భారత క్రికెట్లో కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వదంతులపై బుధవారం మాజీ బ�
Kohli vs Rohit | టీమిండియా కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ మధ్య వైరం ఉందా? అంటే అవును గట్టిగా చెప్పలేకపోయినా ఉందనే వాదనలు మాత్రం బోలెడు వినిపిస్తాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే
IND vs SA | టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు కెప్టెన్ వన్డేలకు, వన్డే కెప్టెన్ టెస్టులకు దూరమవుతున్నారని వార్తలు రావడంపై పలువురు మాజీలు స్పందించారు.
kohli and Rohit | డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరం ప్రియాంక్కు పిలుపు న్యూఢిల్లీ: టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమయ్యాడు. సఫారీ పర్యటనకు ముందు ముంబైలో ప్�
Team India | ఇటీవల కోహ్లీ నుంచి వైట్బాల్ కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ముంబైలో ప్రాక్టీస్ సెషన్లో రోహిత్కు గాయమైనట్లు సమాచారం. హామ్స్ట్రింగ్ గాయం కారణంగా టె�
ముంబై: ప్రజలు మాట్లాడుకునే దానిని ఎవరూ ఆపలేరని.. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే కెప్టెన్గా ఎంపికైన అనంతరం ‘హిట్మ్యాన్’రోహిత్ త�