భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
టీమిండియా సారథి అయ్యాక అపజయమనేదే లేకుండా దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. నాయకుడిగా బాధ్యతలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోలేదు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత సారధి రోహిత్ శర్మ (31) అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్ను ప�
భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగ�
భారత సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటేషన్ పాలసీ పేరిట ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ మధ్యలో విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ తీరును మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
లండన్: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పటి వరకు అతని నేతృత్వంలోని జట్టు టీ20ల్లో ఓడ�
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వే
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి..? మూడు ఫార్మాట్లలో రోహిత్ టీ�
గత ఆదివారం కరోనా బారిన పడి ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. గురువారం తర్వాత నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో కూడా రోహిత్కు నెగిటివ్ వచ్చిందని బీసీ
ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ.. ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్కు అందుబాటులోఉండనున్నాడు.