ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు.
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మాదిరిగానే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 14 మ్యాచులలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని రోహి�
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ శర్మ అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు నిండాయి. ఈ విషయాన్ని ఆ క్రికెటర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ మెసేజ్ పోస్టు చేశాడతను. ఇండియా తరపున క్రికెట్�
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వార్నింగ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీళ్లిద్దరూ నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్ చేరుకున్నార�
న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటి నుంచి ఇంగ్లండ్తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం టీమ్ఇండియా కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే ఆటగాళ్లు లండన్కు చేరుకోగా.. సోమవారం కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్మన్ గిల్
భారత క్రికెట్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఎంతటి కీలకమైన ఆటగాళ్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముగ్గురూ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చాలా కాలమే అయింది. ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు సారధి రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్లో రోహ
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 2022 సీజన్ దారుణ పరాజయాలను మిగిల్చింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ఆ జట్టు.. ఈసారి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచిం
ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్�
టాప్-10లో భారత ఆటగాళ్లు దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మూడ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు అతను తన భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ చేస్తున్నాడు. ఓ రిసార్ట్లో భార్య రిత
సన్రైజర్స్తో జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. సన్రైజర్స్ అవకాశాలకు కూడా గండి కొట్టాలని చూస్తోంది. అదే సమయంలో వరు