వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగ
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ �
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగి
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్
తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ�
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్
‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స