ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగడంతో తొలుత ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనను ప్రశాంతంగా ఆరంభించింది. చాల�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి తాజా సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైతే కోహ్లీని జట్టునుంచి తప్పిస్తారని వార్తలు వస్త�
మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. పంత్ (1), కోహ్లీ (11) విఫలమవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్న రోహిత్ శర్మ (11) కూడా నిరాశ పరిచాడు. టాప్లే వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
టీమిండియా సారథి అయ్యాక అపజయమనేదే లేకుండా దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. నాయకుడిగా బాధ్యతలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోలేదు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత సారధి రోహిత్ శర్మ (31) అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్ను ప�
భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో మ్యాచ్ నెగ్గాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. తాము ముందుగ�
భారత సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటేషన్ పాలసీ పేరిట ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ మధ్యలో విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ తీరును మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
లండన్: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పటి వరకు అతని నేతృత్వంలోని జట్టు టీ20ల్లో ఓడ�
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వే
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్