Rohit Sharma | టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లుగా ఎవరు వస్తే బాగుంటుంది? ఇదే ప్రశ్నపై ప్రస్తుతం క్రీడాలోకంలో పెద్ద చర్చ జరుగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం..
Virat Kohli | టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. అంతకు ముందు స్వదేశంలో ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరిస్ ఆడనున్నది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న
Team India | ప్రపంచ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న జట్లలో అఫ్గానిస్తాన్ ఒకటి. ఈ జట్టు మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ ఇద్దరు టీమిండియా బ్యాటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత జట్టు సూపర్-4 దశలో వరుస ఓటములు చవిచూసి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్పై 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టులో చేసిన ప్రయోగాలే టీ
విపరీతమైన మార్పులే దెబ్బతీశాయని మాజీలు అంటుంటే.. పొట్టి ప్రపంచకప్ కోసం 95 శాతం జట్టును సిద్ధం చేశామని కెప్టెన్ జబ్బలు చరుచుకుంటున్నాడు! ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం మన సొంతం అనుకుంటే.. ఆసియాకప్లో ప్
భారత జట్టును మరోసారి మిడిలార్డర్ వైఫల్యం ఇబ్బందుల్లో పడేసింది. ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), ఫా�
శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటయ్యాడు. కరుణరత్నే వేసిన 13వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. షార్�
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడ్డాయి. అలాంటి సమయంలో జట్టు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న టీమిండియా సారధి రోహిత్ శర్మ (53 నాటౌట్) అర్ధశతకంతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (6), విరాట్ కోహ�
ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) నిరాశపరచగా.. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ముందుండి న�
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఆదివారం పాక్ చేతిలో పరాభవం తర్వాత ఫైనల్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలోనే మంగళవారం దుబాయ్ స్టేడియం వేద�
దుబాయ్: ఇండో పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ను తలపించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. హర్షదీప్ కీలకమైన క్య�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
టీమిండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీని భారంగా భావిస్తున్నాడా..? ఆ ఒత్తిడి కారణంగానే గతంలో ఆడిన ఆటను అతడు ఆడలేకపోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్. నాయకత్వ పగ్గాలు హి�