ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి..? మూడు ఫార్మాట్లలో రోహిత్ టీ�
గత ఆదివారం కరోనా బారిన పడి ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. గురువారం తర్వాత నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో కూడా రోహిత్కు నెగిటివ్ వచ్చిందని బీసీ
ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ.. ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్కు అందుబాటులోఉండనున్నాడు.
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానం�
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా మొదలుకాబోయే ఐదో టెస్టుకు ముందే కరోనా బారిన పడ్డ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడతాడా..? లేదా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిట్ మ్య
కరోనా మొదలయ్యాక టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్ లేకుండా ఆడుతున్న తొలి విదేశీ పర్యటనలో క్రికెటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కన్నెర్రజేసింది. మహామ్మారి ఇంకా తొలిగిపోలేదని
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు.