చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచింది. అనంతరం తాము ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో బర్త్డే బాయ్ కీరన్ పొలార�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్పై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మూడుసార్లు గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన కోహ్లీ.. ఇంతగా ఇబ్బంది పడటం చూడలేదని మా
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతను 19,63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. దీనికితోడు మూడు సార�
కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ రెండు జట్లు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది. మోచేతి గ�
తన మాజీ టీం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి ని�
ఐపీఎల్లో మరే సారథికి సాధ్యం కాని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ తాజా సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు! అటు ఆటగాడిగా.. ఇటు నాయకుడిగా విఫల మవుతూ అభిమానులను నిరాశలో మ�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�
ఐపీఎల్ వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలైన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. 8వ మ్యాచ్కు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్కేఎల్ రాహుల్ సారధ్యంలోని కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో రెండోసారి తలపడేందుకు సిద్ధమైంది. �
ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్
లండన్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక విజ్డన్ అవార్డు రేసులో నిలిచారు. 2022 సంవత్సరానికి విజ్డన్ ప్రకటించిన ‘క్రికెటర్స్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో హిట్మ్య
విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి శిక్షణే లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్ యాప్'ను అందుబాటులోకి తెచ్చామని శ్రీ చైతన్య, ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. బుధవారం శ్రీచ�
పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్�
ముంబై: ఐపీఎల్లో రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ఛాన్సు ఉంది. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ వల్ల రో�
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �