ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్ల�
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
గడిచిన కొద్దిరోజులుగా భారత క్రికెట్లో మరే విషయం లేదన్నట్టుగా అభిమానులు, పండితులు, విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు.. వీళ్లు వాళ్లూ అని తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు విరాట్ కోహ్లీ, అతడి ఫా
భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డ�
ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత బుమ్రా విజృంభించడంతో 110 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. �
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త
బుమ్రా 6/19 ఆరు వికెట్లతో విజృంభణ ఇంగ్లండ్ 110 ఆలౌట్ పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ను టీమ్�
ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగడంతో తొలుత ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనను ప్రశాంతంగా ఆరంభించింది. చాల�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి తాజా సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైతే కోహ్లీని జట్టునుంచి తప్పిస్తారని వార్తలు వస్త�
మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. పంత్ (1), కోహ్లీ (11) విఫలమవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్న రోహిత్ శర్మ (11) కూడా నిరాశ పరిచాడు. టాప్లే వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బ�