టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ�
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్
‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్ల�
నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. షమీ వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (12 నాటౌట్) మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో ఓవర్ ప
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధిస్తే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్ను చిత్తుచేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై సర�
గడిచిన కొద్దిరోజులుగా భారత క్రికెట్లో మరే విషయం లేదన్నట్టుగా అభిమానులు, పండితులు, విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు.. వీళ్లు వాళ్లూ అని తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు విరాట్ కోహ్లీ, అతడి ఫా
భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డ�
ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత బుమ్రా విజృంభించడంతో 110 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. �
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త
బుమ్రా 6/19 ఆరు వికెట్లతో విజృంభణ ఇంగ్లండ్ 110 ఆలౌట్ పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ను టీమ్�