ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) నిరాశపరచగా.. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ముందుండి న�
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఆదివారం పాక్ చేతిలో పరాభవం తర్వాత ఫైనల్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలోనే మంగళవారం దుబాయ్ స్టేడియం వేద�
దుబాయ్: ఇండో పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ను తలపించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో.. హర్షదీప్ కీలకమైన క్య�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
టీమిండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీని భారంగా భావిస్తున్నాడా..? ఆ ఒత్తిడి కారణంగానే గతంలో ఆడిన ఆటను అతడు ఆడలేకపోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్. నాయకత్వ పగ్గాలు హి�
హాంకాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (21) అవుటయ్యాడు. ఆయుష్ శుక్లా వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్తో బౌండరీ బాదిన రోహిత్.. మరుసటి బంతికి కూడా భారీ షాట్
ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచింది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హాంకాంగ్ సారధి నిజాకత్ ఖాన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామ�
పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ (12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగ
ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ�
శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజునే భారత్, పాక్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసే కెప్టెన్ ఎవరు? అని చర్చ జర�
టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో �
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత భారత జట్టు వైఖరి, ఆట ఆడే విధానంలో మార్పు వచ్చిందా..? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఆసియా కప్తో పాటు
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె