వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (18) నాటౌట్ శుభారంభం అందించారు. అయితే అకీల్ హొస్సేన్ వేస
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్తో జరుగుతున�
వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో భారత సారధి రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనను ముందుండి నడిపించాల్సిన సమయంలో.. స్వీప్ షాట్ ఆడిన రోహిత్ వెన్నునొప్పితో విలవిల�
వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగ
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ �
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగి
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్
తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన