అడిలైడ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడుమీదున్నాడు. బంగ్లా బౌలర్లపై భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసే వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది ఇండియా. రాహుల్ 21, రోహిత్ 13 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.
Powerplay done!
India get off to a stable start despite the early wicket of Rohit Sharma 👏#T20WorldCup | #INDvBAN | 📝: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/QXvqwxPlEl
— ICC (@ICC) November 2, 2022