భారత క్రికెట్ జట్టుకు ధోనీ, రోహిత్ అనంతరం మూడో టీ20 ప్రపంచకప్ అందించిన సారథిగా రికార్డులకెక్కిన సూర్యకుమార్ యాదవ్.. తాను చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ క్రికెటర్గా, కెప్టెన్గా మాత్రం అత్
Rohit Sharma : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ కోసం రోహిత్ శర్మ(Rohit Sharma ) సిద్ధమవుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి మాల్దీవ్స్లో వెకేషన్లో సరదాగా గడిపిన రోహిత్.. స్వదేశం వస్తూనే నేరుగా ముంబై స్క్వాడ్తో కలిశాడు
ICC Trophies : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ (West Indies), ఆస్ట్రేలియా (Australia) ఆధిపత్యం నడిచింది. గత కొంత కాలంగా ఈ రెండు జట్లను దెబ్బకొడుతున్న భారత జట్టు (Team India) వరస టైటిళ్లతో శిఖరాల వైపు దూసుకెళ్తోంది.
Suryakumar Yadav : టీమిండియాకు మూడో టీ20 ప్రపంచకప్ కట్టబెట్టి.. ఎంఎస్ ధోనీ(MS Dhoni), రోహిత్ శర్మ(Rohit Sharma) వంటి దిగ్గజ సారథుల సరసన నిలిచిన సూర్యను మాజీలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ పాత ఫొటోలు సోషల్ �
India | టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఫైనల్ మ్య�
Rohit Sharma: పాకిస్థానీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ను.. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హగ్ చేసుకున్నాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా కొలంబోలో ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో
ROKO |భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025–26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉండే ఈ కాంట్రాక్టుల్లో పలు కీలక మా�
T20 World Cup : భారత్లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాయల్గా ఎంట్రీ ఇచ్చాడు.
T20 World Cup 2026 | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 7, శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ తొలి రోజే పలు ఆసక్�
MS Dhoni : రాబోయే వన్డే వరల్డ్కప్లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు అవకాశం దక్కేనా? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మాత్రం వీరిద్దరు ఎందుకు ఆడొద్దు? అని ప్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో దేశానికి క్రీడల్లో సేవలందించిన పలువురు క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన గురువులకు గౌరవం లభించింది.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురసర్కాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్ను డాక్టరేట్తో
Central Contract System: కొత్త కాంట్రాక్టు సిస్టమ్ను రూపొందించే ప్లాన్లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ప్లస్ కేటగిరీని ఎత్తేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రోహిత్, కోహ్లీ పేమెంట్ అమౌంట్ తగ్గ�