Yashasvi Jaiswal : టెస్టు సిరీస్ మొదలు కానున్నందున భారీ స్కోర్పై కన్నేశాడు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal). లంకతో గాలే స్టేడియంలో టెస్టుకు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి నేర్చుకున్న ఫీల్డింగ్ పాఠ�
Chaiwalaz Founder Suicide | ‘చాయ్వాలాజ్’ వ్యవస్థాపకుడైన 30 ఏళ్ల రోహిత్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసాలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Sanju Samson : లార్డ్స్ శతకంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంజూ శాంసన్ (Sanju Samson) సారీ చెప్పాడు. తనకు అవకాశం లభిస్తుందని రోహిత్ చెప్పినా.. తాను నమ్మలేదని శాంసన్ తెలిపాడు. '
Ravi Shastri : కెరీర్లో ఆఖరి మ్యాచ్ అంటూ వైరలవుతున్న కథనాలకు రోహిత్ శర్మ (Rohit Sharma) తన స్టయిల్లో బదులిచ్చాడని మాజీ ఆటగాడు రవి శాస్త్రి (Ravi Shastri) అన్నాడు.
ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో విఫలమైన వేళ తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ లార్డ్స్లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. మూడో వన్డే అనంతరం వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shubman Gill : ఇంగ్లండ్ గడ్డపై 1-2తో సిరీస్ కోల్పోవడంపై మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్మన్ గిల్(Shubman Gill) తమ పరాజయానికి గాయాలూ ఓ కారణమని చెప్పాడు.
Rohit Sharma | తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత ప్రణాళికల్లో అతని స్థానంపై ఆందోళనలు మరింత పెరిగాయి.
తన ఫామ్పై విమర్శలకు, రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138) ఒక్క ఇన్నింగ్స్తో చెక్ పెట్టాడు. లార్డ్స్ గడ్డపై ఖతర్నాక్ సెంచరీతో కదం తొక్కి తన
IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే లార్డ్స్ వన్డేలో శుభ్మన్ గిల్(52 నాటౌట్ ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ 36 రన్స్తో క్రీజులో ఉన్నాడు.
ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్పై అందరి దృష్టి ఉండగా.. క్రికెట్ అభిమానుల ఫోకస్ మాత్రం మరో మ్యాచ్పై ఉంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే మూడో, చివరి వన్డేపై క్రికెట్ ప్రపంచం మొత�
Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్లో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. వీడ్కోలు వార్తలు వస్తున్న వేళ కోచింగ్ సిబ్బందితో రోహిత్ శర్మ(Rohit Sharma) సరదాగా కనిపించాడు.
భారత క్రికెట్ జట్టులో మరో కలవరం. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలో చూసిన డ్రామాను మించి ఇప్పుడు ఇంగ్లండ్లో రచ్చ నడుస్తోంది.