Minister Ponguleti | రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) అన్నారు.
‘ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టి పాఠశాల ఆవరణలో బురద ఉన్న చోట్లలో చూర నింపారు.
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
‘సీఎం రేవంత్ తాతయ్య.. మా కాలనీకి వెళ్లాలంటే భయంగా ఉంది.. రోడ్డంతా బురదమయంగా ఉంది. స్కూల్కు..వెళ్లాలన్నా..బయటకు వెళ్లాలన్నా.. ఇబ్బందులుపడుతున్నాం.. మా కాలనీకి రోడ్డు వేయండి ప్లీజ్' అంటూ..
అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ఎండీఏ మూడేండ్ల కిందట చేపట్టిన నియోపోలిస్ నేడు సుందర నగరంగా ఎదుగుతున్నది. ప్రణాళికాబద్ధమైన నిర్మాణ శైలి, మెరుగైన మౌలిక వసతులతో నియోపోలిస్ లే అవుట్ను కేసీఆర్ ప్రభుత్వం ప్�
హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మాడల్లో తెలంగాణ
వచ్చే మూడు-మూడున్నరేండ్ల్లలో రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి వచ్చే అక్�
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే చాంబర్లో మున్సిపాలిటీ అధికారులు, ప�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద రూ. 1542.26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 39 రోడ్ల అభివృద్ధికి పనులను మంజూరు చేసిన విషయం విది�
రోడ్ల మీద గుంతలు చూడటానికి చిన్నగా అనిపించినా... అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చిన్న గుంతలు పెద్దవైతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వానకాలంలో అయితే నీళ్లతో నిండి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది క�
హైదరాబాద్ మహానగరం పరిధిలోని కుంట్లూరు న్యూ జీవీఆర్ కాలనీలో నిహారిక నివాసం ఉంటున్నది. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. గురువారం నిహారిక ఆనంద్నగర్ చౌరస్తా మీదుగా తన ఇద్దరు పిల�
రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది.