గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు �
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి నూజివీడు సమీపంలో సుమారు 847 గజాల రోడ్డు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ప్లాట్గా చేసుకొని విక్రయించారు. ఈ ఉదం తం ఇటీవల నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో వెలుగు లోకి వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జటిలంగా మారింది. గార్భే జ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపో�
ఇక రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్.. రయ్మని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కాగా, రా�
ఇంత అన్నారు... అంత అన్నారు... అంతలోనే ముంత బోర్లెసినట్లుగా ఉంది ఎలివేటెడ్ కారిడార్ల కథ. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు తామే జీవం పోశామంటూ.. రక్షణ శాఖ భూముల ప్రక్రియ కూడా తమతోనే సాధ్యమైందంటూ గొప్పలు పోయారే త
గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీ ణ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరుకాగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది దాదాపు 55 కిలోమీటర్ల మేర 14 బీటీ రోడ్లు రెనివల్ చేసేందుకు రూ. 27 కోట్ల 68 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 7 రోడ్లకు రూ. 17.50 కోట్లు, స
పరిగి మున్సిపాలిటీ 5వ వార్డులోని ప్రధాన రహదారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కాలనీవాసులు శనివారం రోడ్డుపై బురదలో నాట్లు వేసి నిరసన తెలిపారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఆవాస గ్రామం చోవులతండాలో వినూత్న రీతిలో నిరసన(Innovative protest) తెలిపారు. తమ తండాకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గిరిజన బిడ్డలు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం త�
Minister Ponguleti | రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) అన్నారు.
‘ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టి పాఠశాల ఆవరణలో బురద ఉన్న చోట్లలో చూర నింపారు.
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.