పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టిందం�
MLA Mutha Gopal | బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
Smart Jugaad To Clean The Roads | సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. ఇటీవల నగరాల్లో రోడ్ల క్లీనింగ్ కోసం యంత్రాలు వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఒక కార్మికుడు వినూత్నంగా ర�
ఒకప్పుడు ఆ గ్రామంలో కరువు విళయతాండవం చేసేది. పనులు లేక గ్రామంలోని ఎన్నో కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. వ్యవసాయ, కూలీ పనులు లేకపోవడంతో అధిక శాతం మంది గ్రామస్తులు తమ ఇడ్లకు తాళాలు వేసి ఇ�
మండలంలోని పుట్టోనిపల్లితండా వాసుల దశాబ్దాల కల సాకారమైంది. దశాబ్దాల కాలంగా గతుకుల రోడ్డుపై నరకం అనుభవించిన తండావాసులకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి. పోమాల జెడ్పీ రోడ్డు నుంచి పుట్టోనిపల్లితండాకు ఇటీవల బీ�
రహదారి విస్తరణ కష్టాలకు ఓ ఆలయం పరిష్కారం చూపింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాడ్బన్ సమీపంలోని మోచీ కాలనీ వద్ద వెలిసిన దండు �
75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్�
గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చే
నియోజకవర్గంలోని రఘునాథపాలెం ప్రధాన రోడ్లకు మహర్దశ పట్టింది. మండలాభివృద్ధే లక్ష్యంగా నిధులు తీసుకొస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. తన నియోజకవర్గంలోని ఏకైక మండలంలో గల పల్లెలన్నిం�
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.
దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్బ్రిడ్జిని శనివారం మంత్రి కేట�
భవన నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని నిర్బంధంగా అమలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొంద�
రాష్ట్రంలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. గత వారం రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉండడంతో రోడ్లకు మరమ్మతులు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడ�
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�