మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. రోడ్లు, వీధులు, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లే లేకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కారు.. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల
తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేయనున్నది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఎఫ్ఐ) కింద ఈ నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధిం
ఇసుక రీచ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. రూట్మ్యాప్ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజు ల తరబడి నిలిపి ఉంచడం�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్మాణంలో అలసత్వానికి తావివ్వొద్దని రోడ్లు, భవనాలశాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో ఆయన సమీక
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురిక�
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టిందం�
MLA Mutha Gopal | బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
Smart Jugaad To Clean The Roads | సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. ఇటీవల నగరాల్లో రోడ్ల క్లీనింగ్ కోసం యంత్రాలు వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఒక కార్మికుడు వినూత్నంగా ర�
ఒకప్పుడు ఆ గ్రామంలో కరువు విళయతాండవం చేసేది. పనులు లేక గ్రామంలోని ఎన్నో కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. వ్యవసాయ, కూలీ పనులు లేకపోవడంతో అధిక శాతం మంది గ్రామస్తులు తమ ఇడ్లకు తాళాలు వేసి ఇ�
మండలంలోని పుట్టోనిపల్లితండా వాసుల దశాబ్దాల కల సాకారమైంది. దశాబ్దాల కాలంగా గతుకుల రోడ్డుపై నరకం అనుభవించిన తండావాసులకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి. పోమాల జెడ్పీ రోడ్డు నుంచి పుట్టోనిపల్లితండాకు ఇటీవల బీ�