‘సీఎం రేవంత్ తాతయ్య.. మా కాలనీకి వెళ్లాలంటే భయంగా ఉంది.. రోడ్డంతా బురదమయంగా ఉంది. స్కూల్కు..వెళ్లాలన్నా..బయటకు వెళ్లాలన్నా.. ఇబ్బందులుపడుతున్నాం.. మా కాలనీకి రోడ్డు వేయండి ప్లీజ్' అంటూ..
అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ఎండీఏ మూడేండ్ల కిందట చేపట్టిన నియోపోలిస్ నేడు సుందర నగరంగా ఎదుగుతున్నది. ప్రణాళికాబద్ధమైన నిర్మాణ శైలి, మెరుగైన మౌలిక వసతులతో నియోపోలిస్ లే అవుట్ను కేసీఆర్ ప్రభుత్వం ప్�
హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మాడల్లో తెలంగాణ
వచ్చే మూడు-మూడున్నరేండ్ల్లలో రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి వచ్చే అక్�
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే చాంబర్లో మున్సిపాలిటీ అధికారులు, ప�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద రూ. 1542.26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 39 రోడ్ల అభివృద్ధికి పనులను మంజూరు చేసిన విషయం విది�
రోడ్ల మీద గుంతలు చూడటానికి చిన్నగా అనిపించినా... అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చిన్న గుంతలు పెద్దవైతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వానకాలంలో అయితే నీళ్లతో నిండి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది క�
హైదరాబాద్ మహానగరం పరిధిలోని కుంట్లూరు న్యూ జీవీఆర్ కాలనీలో నిహారిక నివాసం ఉంటున్నది. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. గురువారం నిహారిక ఆనంద్నగర్ చౌరస్తా మీదుగా తన ఇద్దరు పిల�
రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది.
మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. రోడ్లు, వీధులు, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లే లేకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కారు.. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల
తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేయనున్నది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఎఫ్ఐ) కింద ఈ నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధిం
ఇసుక రీచ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. రూట్మ్యాప్ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజు ల తరబడి నిలిపి ఉంచడం�