రహదారి విస్తరణ కష్టాలకు ఓ ఆలయం పరిష్కారం చూపింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాడ్బన్ సమీపంలోని మోచీ కాలనీ వద్ద వెలిసిన దండు �
75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్�
గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చే
నియోజకవర్గంలోని రఘునాథపాలెం ప్రధాన రోడ్లకు మహర్దశ పట్టింది. మండలాభివృద్ధే లక్ష్యంగా నిధులు తీసుకొస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. తన నియోజకవర్గంలోని ఏకైక మండలంలో గల పల్లెలన్నిం�
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.
దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్బ్రిడ్జిని శనివారం మంత్రి కేట�
భవన నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని నిర్బంధంగా అమలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొంద�
రాష్ట్రంలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. గత వారం రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉండడంతో రోడ్లకు మరమ్మతులు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడ�
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కమిషనర్ స్థానిక శాసనస�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వంలో రోడ్ల విస్తర్ణణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని చీర్యాల్ చౌరస్తా నుంచి గీతాంజలి ఇం�
వర్షాలతో రాష్ట్రంలోని రోడ్లకు సుమారు రూ.820 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్అండ్బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర రహదారులకు దాదాపు రూ.674 కోట్ల నష్టం జరుగగా, జాతీయ రహదారులకు సుమారు రూ.100 కోట్ల వర
వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
Heavy rainfall | రాజస్థాన్లో భారీగా వర్షాలు (Heavy rainfall) కురుస్తున్నాయి. జోధ్పూర్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షం నీటితో రోడ్లు జలమయమయ్యాయి. నీటి ఉధృతిక
Telangana | నెమ్మదిగా నడవడంలో నత్తకు మరే ప్రాణీ సాటిరాదంటారు. కానీ, జాతీయ రహదారుల శాఖ పనితీరును చూసి ఇప్పుడు నత్త సైతం సిగ్గు పడుతున్నది. తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీఏహెచ్) ఆధ