తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండలు, గుట్టల్లో పడేసినట్లు ఉండే చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని �
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
Bharatmala | పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న రోడ్లు, రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను సైతం సజావుగా ముందుకు సాగనివ్వడం లేదు. గత కొంతకా
జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత తొమ్మిదేండ్లలో అనేక దిగ్గజ బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలను ఏర్పాటుచేశాయని చెప్పారు. తెలంగాణ అవతర
కందుకూరు, మే 28 : మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గజ్వేల్ కొత్తరూపు సంతరించుకుంది. గజ్వేల్ చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పూర్తికావచ్చింది. ప్రభుత్వం రూ.233 కోట్లతో విదేశాల్లో మాదిరిగా అత�
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహ�
సమైక్య రాష్ట్రంలో ప్రయాణం ఓ ప్రహసనం. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వృథా కావడంతో పాటు గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేం
నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాకముందు రోడ్లన్నీ దారుణంగా ఉండేవి. 2014కు ముందు కందనూలు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ వాహనదారులు ఇప్పుడ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామాలు, పట్ట�
గతంలో పాలమూరు నుంచి పట్నానికి ఇరుకైన, గతుకుల రహదారిపై ప్రయాణానికి ప్రజలు ఆ పసోపాలు పడేవారు. మహబూబ్నగర్ నుంచి జ డ్చర్లకు 13కి.మీ.ల ప్రయాణానికే అరగంట పట్టేది.. ఇక హైదరాబాద్కు వెళ్లాలంటే మూడుగంటలు పట్టేది.