తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం మధ్య చేపట్టిన నాలుగులేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాజెక్టు పనులు ఖమ్మం వద్ద శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది చివరి�
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రహదారులు. ఈ రహదారులు అన్నివర్గాలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పట్టణాల విషయానికొస్తే చాలా వరకు ప్రజలు ఉద్యోగాలు, పిల్లల చదువుల రీత్యా పట్టణాలకు వల�
అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రజలు సుఖమయ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని మెదక్ కలెక్టర్ రా�
గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, బల్దియా పరిధి లో ప్రధాన రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కొత్త వైభవం వచ్చింది. ఎటుచ�
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.50 కోట్లతో చేపట్టిన మామిడిపల్లి గ్రామం నుంచి శంషాబ�
ప్రజలు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంతోపాటు అలంపూర్ నియోజకవర్గం కూడా సంక్షేమంలో పరుగులు పెడుతున్నది. వంతెన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, తాగ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బ
ప్రజల బాగు కోసం పరితపిస్తూ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర సర్కారు వేసిన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లు సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కారు అని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పనితీరుకు, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు పనితీరుకు ఇవిగో మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్లోని పుప్పాలగుట్ట, శివనగర్ ప్రాంతాల
అప్పుడు వాహనాల రద్దీ ఇంతగా పెరుగుతుందని ఊహించలేదు.. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు ఇంటర్చేంజ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చునని నిర్ణయానికి వచ్చా
రహదారులు చకగా ఉంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, దూర భారం తగ్గి ప్రయాణికులు సుఖమయ ప్రయాణం చేయొచ్చని, ఆదిశగా ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిందని కలెక్టర్ రాజర్షిషా అన�