ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిని అందమైన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేశామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫోర్ లేన్ రోడ్డును నిర్మించిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను విస్మర
గ్రామాల్లో అంతర్గత రోడ్లు సీసీలుగా మారి అద్దంలా మెరుస్తున్నాయి. ఊట్కూర్ మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అ�
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం మధ్య చేపట్టిన నాలుగులేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాజెక్టు పనులు ఖమ్మం వద్ద శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది చివరి�
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రహదారులు. ఈ రహదారులు అన్నివర్గాలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పట్టణాల విషయానికొస్తే చాలా వరకు ప్రజలు ఉద్యోగాలు, పిల్లల చదువుల రీత్యా పట్టణాలకు వల�
అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రజలు సుఖమయ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని మెదక్ కలెక్టర్ రా�
గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, బల్దియా పరిధి లో ప్రధాన రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కొత్త వైభవం వచ్చింది. ఎటుచ�
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.50 కోట్లతో చేపట్టిన మామిడిపల్లి గ్రామం నుంచి శంషాబ�
ప్రజలు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంతోపాటు అలంపూర్ నియోజకవర్గం కూడా సంక్షేమంలో పరుగులు పెడుతున్నది. వంతెన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, తాగ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బ
ప్రజల బాగు కోసం పరితపిస్తూ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర సర్కారు వేసిన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లు సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కారు అని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పనితీరుకు, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు పనితీరుకు ఇవిగో మచ్చుకు కొన్ని ఉదాహరణలు..