దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్బ్రిడ్జిని శనివారం మంత్రి కేట�
భవన నిర్మాణాల్లో దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని నిర్బంధంగా అమలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణాలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొంద�
రాష్ట్రంలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. గత వారం రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉండడంతో రోడ్లకు మరమ్మతులు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడ�
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కమిషనర్ స్థానిక శాసనస�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వంలో రోడ్ల విస్తర్ణణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని చీర్యాల్ చౌరస్తా నుంచి గీతాంజలి ఇం�
వర్షాలతో రాష్ట్రంలోని రోడ్లకు సుమారు రూ.820 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్అండ్బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర రహదారులకు దాదాపు రూ.674 కోట్ల నష్టం జరుగగా, జాతీయ రహదారులకు సుమారు రూ.100 కోట్ల వర
వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
Heavy rainfall | రాజస్థాన్లో భారీగా వర్షాలు (Heavy rainfall) కురుస్తున్నాయి. జోధ్పూర్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షం నీటితో రోడ్లు జలమయమయ్యాయి. నీటి ఉధృతిక
Telangana | నెమ్మదిగా నడవడంలో నత్తకు మరే ప్రాణీ సాటిరాదంటారు. కానీ, జాతీయ రహదారుల శాఖ పనితీరును చూసి ఇప్పుడు నత్త సైతం సిగ్గు పడుతున్నది. తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీఏహెచ్) ఆధ
Heavy rains | కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వర్షానికి రోడ్డు తెగిపోయింది. దీంతో
రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిచిలిపోయాయి. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు �
రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. సమైక్య పాలనలో మురికి కూపాలుగా ఉన్న గ్రామాలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ అ�
నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది.
ప్రతి రంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా రవాణాలో కీలకమైన రహదారులనూ వదలడం లేదు. తెలంగాణకు ఇంత చేశాం.. అంత చేశాం అంటూ గొప్పలు చెప్తున్న కేంద్ర పెద్దలు 14 రాష్ట్ర రహదారులను �
జీవో-111 మార్గదర్శకాలపై మరో 15 రోజు ల్లో స్పష్టత వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ జీవో పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నందున ఇప్పుడున్న నగరానికి సమానంగా మరో కొత్త నగర�