కందుకూరు, మే 28 : మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గజ్వేల్ కొత్తరూపు సంతరించుకుంది. గజ్వేల్ చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పూర్తికావచ్చింది. ప్రభుత్వం రూ.233 కోట్లతో విదేశాల్లో మాదిరిగా అత�
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహ�
సమైక్య రాష్ట్రంలో ప్రయాణం ఓ ప్రహసనం. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వృథా కావడంతో పాటు గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేం
నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాకముందు రోడ్లన్నీ దారుణంగా ఉండేవి. 2014కు ముందు కందనూలు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ వాహనదారులు ఇప్పుడ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామాలు, పట్ట�
గతంలో పాలమూరు నుంచి పట్నానికి ఇరుకైన, గతుకుల రహదారిపై ప్రయాణానికి ప్రజలు ఆ పసోపాలు పడేవారు. మహబూబ్నగర్ నుంచి జ డ్చర్లకు 13కి.మీ.ల ప్రయాణానికే అరగంట పట్టేది.. ఇక హైదరాబాద్కు వెళ్లాలంటే మూడుగంటలు పట్టేది.
ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిని అందమైన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేశామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫోర్ లేన్ రోడ్డును నిర్మించిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను విస్మర
గ్రామాల్లో అంతర్గత రోడ్లు సీసీలుగా మారి అద్దంలా మెరుస్తున్నాయి. ఊట్కూర్ మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అ�
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం మధ్య చేపట్టిన నాలుగులేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రాజెక్టు పనులు ఖమ్మం వద్ద శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది చివరి�