రాష్ట్రంలో రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. 126 ప్రాం తాల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరో 175 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులన్నీ పూర్తిచేయాలని అధికారుల�
Telangana | రాష్ట్రంలో మరో పదిహేను రోడ్లను జాతీయ రహదారులు (ఎన్హెచ్)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కిలోమీటర్ల పొడవున ఎన
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనదారులు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఆర్టీసీ వాహనాలు నిలిచే జంక్షన్లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎట్టకేలకు కైత్లాపూర్ రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమమైందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఉదాసీన్ మఠానికి చెందిన 10,984 చదరపు గజాల స్థలాన్ని
ఏండ్ల నాటి కల నెరవేరింది. ప్రజలకు ఉపయోగంగా ఉండే రోడ్డు సౌకర్యం కోసం చాలా కాలంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ రోడ్డు నిర్మాణా నికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతూ వచ్చింది.
కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ