కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ
యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు
హైదరాబాద్ నగరంలో రోడ్ల నాణ్యతపై రాజీ పడకుండా వాటి మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) సత్ఫలితాలనిస్తున్నది.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ
సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడంతో మారుమూల పల్లెలకు సైతం విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన వాహనాల రద్దీతో పాటు వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
ఐతుపల్లి నుంచి దోమలకుంట రహదారి మరమ్మతు పనులకు రూ.50లక్షలు, ఎల్లాపూర్ నుంచి నక్కపల్లి వరకు రూ.13లక్షలు, ఆరవెల్లి నుంచి బతికపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ. కోటి మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.
ఇది కల్బుర్గి జిల్లా కమలాపుర తాలూకా చెంట-దుత్తర్గి గ్రామ రహదారి. ఇటీవలే దీన్ని వేశారు. స్థానికులు వట్టి చేతులతో తారు పొరల్ని తేలిగ్గా పెకిలిస్తున్నారు.