డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాత�
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని మేయర్ గద్వాల్ �
ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం
కరోనా తర్వాత సైబరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రెండేండ్లుగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ కనపడలేదు. కొద్ది రోజులుగా 40 శాతం కంపెనీల్లో కార్యాలయాల న�
ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఐటీ కారిడార్కు సులభతర ప్రయాణం కోసం చేపడుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో 1.75 కిలోమీట
సంగారెడ్డి : నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి పల్లెల్లోనూ అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
సీఆర్ఐఎఫ్ నిధుల్లో కేంద్రం తీరు ఇదీ! తెలంగాణ ఖర్చు 2,078.12 కోట్లు పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే సెస్ 5 వేల కోట్లపైనే హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ రోడ్ అండ్ ఇన్
హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్కు అనుసంధానంచేస్తూ మైండ్స్పేస్ వద్ద నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రావడంతో
ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు తీరాయి. వలయాకారంలో
భారత్ మాల ప్రయోజన ప్రాజెక్టు- ఫేజ్ 1 కింద తెలంగాణలో రూ.54,485 కోట్లతో 2,178 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ది పనులు చేపట్టాలని భావించినట్లు కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రోడ్ల విస్తరణ మీద దృష్టి సారించింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వివిధ పద్ద�
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్పాత్లను నిర్మించారు.