సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడంతో మారుమూల పల్లెలకు సైతం విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన వాహనాల రద్దీతో పాటు వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
ఐతుపల్లి నుంచి దోమలకుంట రహదారి మరమ్మతు పనులకు రూ.50లక్షలు, ఎల్లాపూర్ నుంచి నక్కపల్లి వరకు రూ.13లక్షలు, ఆరవెల్లి నుంచి బతికపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ. కోటి మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.
ఇది కల్బుర్గి జిల్లా కమలాపుర తాలూకా చెంట-దుత్తర్గి గ్రామ రహదారి. ఇటీవలే దీన్ని వేశారు. స్థానికులు వట్టి చేతులతో తారు పొరల్ని తేలిగ్గా పెకిలిస్తున్నారు.
గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన�
రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ మద్దతుతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రోజుర�
కంటోన్మెంట్ను ప్రత్యేక దేశంగా ఊహించుకుంటున్న బోర్డు, మిలటరీ అధికారులు రోడ్లను మూసివేసి లక్షలాదిమందిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వారి ఏకపక్ష నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచ�
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్ర్త గార్డ
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
మహేశ్వరం, ఆగస్టు 8 : టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సర్పంచ్ల సంఘం అద్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు క
మూసీ పరివాహక ప్రాంతమైన జియాగూడలోని వందఫీట్ల బైపాస్ రోడ్డులో వరద ఉధృతి తగ్గడంతో బైపాస్ రోడ్డు చెత్త చెదారం, మట్టి కూప్పలతో నిండి పోయింది. గురువారం పురానాపూల్ వంతెన కింద వరద ప్రవాహం తగ్గడంతో రహదారిలో చ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�