కరోనా తర్వాత సైబరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రెండేండ్లుగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడంతో రోడ్ల మీద ట్రాఫిక్ కనపడలేదు. కొద్ది రోజులుగా 40 శాతం కంపెనీల్లో కార్యాలయాల న�
ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఐటీ కారిడార్కు సులభతర ప్రయాణం కోసం చేపడుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో 1.75 కిలోమీట
సంగారెడ్డి : నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి పల్లెల్లోనూ అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
సీఆర్ఐఎఫ్ నిధుల్లో కేంద్రం తీరు ఇదీ! తెలంగాణ ఖర్చు 2,078.12 కోట్లు పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే సెస్ 5 వేల కోట్లపైనే హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ రోడ్ అండ్ ఇన్
హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్కు అనుసంధానంచేస్తూ మైండ్స్పేస్ వద్ద నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రావడంతో
ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు తీరాయి. వలయాకారంలో
భారత్ మాల ప్రయోజన ప్రాజెక్టు- ఫేజ్ 1 కింద తెలంగాణలో రూ.54,485 కోట్లతో 2,178 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ది పనులు చేపట్టాలని భావించినట్లు కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రోడ్ల విస్తరణ మీద దృష్టి సారించింది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే రోడ్డు నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వివిధ పద్ద�
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్పాత్లను నిర్మించారు.
స్వరాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలు విస్తరించాయి. అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడ నుంచి రాష్ట్ర రాజధానికి రహదారుల అనుసంధానం జరిగింది. తెలంగా�
నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు �
రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని విభాగాల రహదారులు 1,07,871.2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 3.6 శాతం ఉండగా, రోడ్లు,భవనాల�
జిల్లాలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 55 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.23.41 కోట్లు, 21 ఆర్అండ్బీ రోడ్లకు రూ.38 కోట్లు త్వరలో పనుల ప్రారంభానికి అధికారుల చర్యలు నెల రోజుల్లోపే పూర్తికానున్న టెండ�