ఎట్టకేలకు కైత్లాపూర్ రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమమైందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఉదాసీన్ మఠానికి చెందిన 10,984 చదరపు గజాల స్థలాన్ని
ఏండ్ల నాటి కల నెరవేరింది. ప్రజలకు ఉపయోగంగా ఉండే రోడ్డు సౌకర్యం కోసం చాలా కాలంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ రోడ్డు నిర్మాణా నికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతూ వచ్చింది.
కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ
యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు
హైదరాబాద్ నగరంలో రోడ్ల నాణ్యతపై రాజీ పడకుండా వాటి మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) సత్ఫలితాలనిస్తున్నది.