ప్రభుత్వాలు మారి నా, ఎంతమంది అధికారులు వచ్చినా రాయపోల్ మండలంలోని వీరానగర్ బీటీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బీటీ రోడ్డుగా మట్టిగా మారి కంకంర తేలడంతో ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు నరకం అనుభ�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో రోడ్లు ఖాళీగా ఉండటంతో ఈ అవకాశాన్ని జలమండలి అధికారులు తాగు, మురుగునీటి పైపులైన్ మరమ్మతులు చేపట్టి సద్వినియోగం చేశారు. సాధారణ రోజుల్లో ఈ పనులు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బం�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. హైదరాబాద్ నగర రియాల్టీకి కీలకమైన శివారు ప్రాంతాల అభివృద్ధిని మరిచింది. కనీసం ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించలేకపోయింది. బీఆర్ఎస్ హయా�
పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత�
వచ్చిన నిధులకు రెండుసార్లు అట్టహాసంగా మంత్రి, ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపనలు చేశారు. కానీ, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ ఏజెన్సీ వారు స్పందించడం లేద�
MLA Venkatesh | నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు చేపడుతున్న ఎన్హెచ్-63 విస్తరణ పనులకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. స్థానికులు, రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కొందరు రియల్టర్
మండలకేంద్రమైన ఝరాసంగానికి వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని జహీరాబాద్ ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు కోరారు. శనివారం హైదర
నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63 పనుల్లో నిత్యం ఎక్కడో చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎన్హెచ్ విస్తరణలో భాగంగా ఇందారం బీట్ పరిధిలో అనుమ తులు లేకుండా ఇరువైపులా కిలోమీటరున్నర వరకూ మీటర్�
‘ఫలానా వీధిలో ప్రగతి పని కోసం కౌన్సిల్లో తీర్మానం చేయాలి.. ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేయాలి.. టెండర్లు పిలవాలి.. షెడ్యూల్ వివరాలను పత్రికల్లో ప్రచురించాలి.. ఆన్లైన్ టెండర్లు కావడంతో లెస్ కో�
రోడ్డు బాగు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అధికారులు, రోడ్డుకు ఇరువైపులా సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్
రోడ్డు గాల్లో నుంచి ఎగిరి పడ్డదా? చెరువును కబ్జా చేస్తూ రోడ్డు ఎలా వేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోన�
తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే.. ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న
ఆయ్యా మంత్రివర్యా... నేను గుర్తున్నానా... తొమ్మిది నెలలక్రితం మట్టిరోడ్డుగా ఉన్న నన్ను డాంబర్ రోడ్డుచేయాలని శిలాఫలకం కూడా వేసిండ్రు. కానీ, ఇప్పటికి కూడా నేను గుంతలమయమైన మట్టిరోడ్డుగానే మిగిలిపోయాను. రోజ�
హైడ్రా బృందం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సుఖ్నగర్లో బుధవారం హల్చల్ చేసింది. స్థల యజమాని లేని సమయంలో ఒక్కసారిగా జేసీబీలతో హైడ్రా బృందాలు వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉందంటూ ప్రహరీ�