కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదనే వ�
శంకరపట్నం మండలంలోని ముత్తారం నుంచి ఎరడపల్లి మధ్య కేవలం మూడు కిలోమీటర్ల దూరమే అయినా.. రోడ్డు సరిగా లేక ఏడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. రెండు గ్రామాల మధ్య ఉన్న దారిలో ముత్తారం రామసముద్రం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 92 నియోజకవర్గాల్లో 1,323 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించన
దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు తిరిగి తమ స్వస్థలాల నుంచి నగరానికి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రహదారులు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతుండటంతో చాలామంది ఆదివారం త�
స్మార్ట్సిటీ కరీంనగర్కు కేంద్రంతోపాటు బీఆర్ఎస్ సర్కారు నిధుల వరద పారించింది. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించింది. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణా లోపం ప్రగతికి నిరోధంలా మా�
నల్లగొండ పట్టణంలో సుమారు రూ.500 కోట్లతో డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం చేపట్టామని పనులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ తాగు�
చౌటుప్పల్లో ట్రిపుల్ ఆర్ భూ మాయం... జంక్షన్... టెన్షన్ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనం ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ అల
వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్ల పునరుద్ధరణకు నిధుల కొరత వెంటాడుతున్నది. తక్షణ మరమ్మతులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొన్నదని అధికారవర్గాలు వాపోతున్నాయి.
గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు �
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి నూజివీడు సమీపంలో సుమారు 847 గజాల రోడ్డు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ప్లాట్గా చేసుకొని విక్రయించారు. ఈ ఉదం తం ఇటీవల నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో వెలుగు లోకి వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జటిలంగా మారింది. గార్భే జ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపో�
ఇక రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్.. రయ్మని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కాగా, రా�