రోడ్డు బాగు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అధికారులు, రోడ్డుకు ఇరువైపులా సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్
రోడ్డు గాల్లో నుంచి ఎగిరి పడ్డదా? చెరువును కబ్జా చేస్తూ రోడ్డు ఎలా వేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోన�
తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే.. ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న
ఆయ్యా మంత్రివర్యా... నేను గుర్తున్నానా... తొమ్మిది నెలలక్రితం మట్టిరోడ్డుగా ఉన్న నన్ను డాంబర్ రోడ్డుచేయాలని శిలాఫలకం కూడా వేసిండ్రు. కానీ, ఇప్పటికి కూడా నేను గుంతలమయమైన మట్టిరోడ్డుగానే మిగిలిపోయాను. రోజ�
హైడ్రా బృందం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సుఖ్నగర్లో బుధవారం హల్చల్ చేసింది. స్థల యజమాని లేని సమయంలో ఒక్కసారిగా జేసీబీలతో హైడ్రా బృందాలు వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉందంటూ ప్రహరీ�
తమ గ్రామంలో బస్సులు ఆపకపోవడంతో విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువ
గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే
అసలే గోతులతో నిండిన రోడ్లు.. ఆపై భారీ వర్షాలు.. ఇంకేముంది ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి కర్ణాటక రాజధాని బెంగళూరు రహదారులు. తాజాగా బెంగళూరు తూర్పు సబర్బన్కు చెందిన వర్తూరులోని ఒక వీధిలో దివ్యాంగ మహిళ �
కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదనే వ�
శంకరపట్నం మండలంలోని ముత్తారం నుంచి ఎరడపల్లి మధ్య కేవలం మూడు కిలోమీటర్ల దూరమే అయినా.. రోడ్డు సరిగా లేక ఏడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. రెండు గ్రామాల మధ్య ఉన్న దారిలో ముత్తారం రామసముద్రం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 92 నియోజకవర్గాల్లో 1,323 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించన
దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు తిరిగి తమ స్వస్థలాల నుంచి నగరానికి వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రహదారులు కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతుండటంతో చాలామంది ఆదివారం త�