ఐదు విడుతలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటూ గురువారం పాడిరైతులు ఆందోళనకు దిగారు. కడ్తాల మండలకేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పాలను వలుకబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి
అనేక హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సైతం చేపట్టకపోవడం మూలంగా ప్రజ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి చేయడం చేతకాకపోతే ప
150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న 300 కిలోమీటర్ల పైచిలుకు రేడియల్ రోడ్లు, సర్వీసు రోడ్లు రోజురోజుకూ అధ్వాన్నస్థితికి దిగజారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన సర్వీసు రోడ్లను, �
గ్రేటర్లో వీధి లైట్ల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఉన్నతాధికారుల బాధ్యతరాహిత్యం, ఏజెన్సీ నిర్లక్ష్యం వెరసి గ్రేటర్లోని పలు ప్రాంతాలు, రహదారుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. 5.48 లక్షల వీధి దీప�
పాఠశాల దేవాలయం లాంటింది.. సమాజ భవిష్యత్తుకు పునాది రాయిలాంటిది.. అలాంటిది చెన్నాపురం పాఠశాల రోడ్డు విస్తరణలో పోతుందంటే.. పూర్వ విద్యార్థులు, జవహర్నగర్ వాసులు బడిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్�
ప్రభుత్వాలు మారి నా, ఎంతమంది అధికారులు వచ్చినా రాయపోల్ మండలంలోని వీరానగర్ బీటీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బీటీ రోడ్డుగా మట్టిగా మారి కంకంర తేలడంతో ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు నరకం అనుభ�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో రోడ్లు ఖాళీగా ఉండటంతో ఈ అవకాశాన్ని జలమండలి అధికారులు తాగు, మురుగునీటి పైపులైన్ మరమ్మతులు చేపట్టి సద్వినియోగం చేశారు. సాధారణ రోజుల్లో ఈ పనులు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బం�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. హైదరాబాద్ నగర రియాల్టీకి కీలకమైన శివారు ప్రాంతాల అభివృద్ధిని మరిచింది. కనీసం ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించలేకపోయింది. బీఆర్ఎస్ హయా�
పారిశుధ్యం నిర్వహిస్తున్న తమ తల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో పారిపోయిన వాహనదారుడిని పట్టుకొని శిక్షించి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు ప్రభుత�
వచ్చిన నిధులకు రెండుసార్లు అట్టహాసంగా మంత్రి, ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపనలు చేశారు. కానీ, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ ఏజెన్సీ వారు స్పందించడం లేద�
MLA Venkatesh | నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు చేపడుతున్న ఎన్హెచ్-63 విస్తరణ పనులకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. స్థానికులు, రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కొందరు రియల్టర్
మండలకేంద్రమైన ఝరాసంగానికి వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని జహీరాబాద్ ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు కోరారు. శనివారం హైదర
నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63 పనుల్లో నిత్యం ఎక్కడో చోట అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎన్హెచ్ విస్తరణలో భాగంగా ఇందారం బీట్ పరిధిలో అనుమ తులు లేకుండా ఇరువైపులా కిలోమీటరున్నర వరకూ మీటర్�
‘ఫలానా వీధిలో ప్రగతి పని కోసం కౌన్సిల్లో తీర్మానం చేయాలి.. ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేయాలి.. టెండర్లు పిలవాలి.. షెడ్యూల్ వివరాలను పత్రికల్లో ప్రచురించాలి.. ఆన్లైన్ టెండర్లు కావడంతో లెస్ కో�