ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులపై ఒత్తిడి పెరుగుతోంది. భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, పరిహారం విషయంలో స్పష్టత రానంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు తేల్చి చెబుతుండటంతో.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట శంకుస్థాపన చేసి.. కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలపైకి బుల్డోజర్లను హెచ్ఎండీఏ అధికారులు తీసుకువస్తున్నారు.
పోడు భూములు సాగు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు.
గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్వర్క్ పనులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు గొంది ప్రవీణ్రెడ్డి అన్నారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 నుంచి ఇందిరాగాంధీ విగ్ర�
ఒకటా రెండా.. ఒకే సారి వందలాది లారీలు ఆ గ్రామాలను చుట్టుముడుతున్నాయి. హారన్ల మోతలతో హడలెత్తిస్తున్నాయి. లారీలు వెళ్లినపుడల్లా వైబ్రేషన్ వచ్చి రోడ్ల పక్క ఇండ్లు వణికిపోతున్నాయి.
గ్రేటర్లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీ గా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కు�
Hyderabad | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్న�
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, వంతె
చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు... జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది.