Hyderabad | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్న�
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, వంతె
చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు... జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది.
మాయికోడ్-మనూరు మధ్యన వాగు వెంట ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే పలు గ్రామాల ప్రజలు ఈ వాగుపక్కన ఉన్న రోడ్డు �
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధిం
Drainage Water | జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రంజోల్లోని 4వ వార్డులోని పోస్టాఫీస్ ముందు రోడ్డు (అగున్ ఎన్క్లీవ్) నుంచి నక్షత్ర వెంటర్ మధ్యలోని మురికి కాల్వను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్లపైక�
Sangareddy | తారురోడ్డుపై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే నరకయాతన పడాల్సివస్తుందని పలుగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున
హైదరాబాద్ నగరానికి తలమానికమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడ్డాయి. జేబీఎస్ నుంచి శామీర్పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించనున్న దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట
Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను
రోడ్డుపై కార్లు వెళ్లడం ఇప్పటివరకు మనం చూసినం. కానీ అదే కారు రైలు పట్టాల పై పరుగెడుతుంటే ఆసక్తి కనబరుస్తుంది. ఇలా శనివారం కొలనూర్ రైల్వే స్టేషన్లో చూపరులను ఆకట్టుకుంది. రైల్వే పట్టాల పని తీరును కారులో �