రాష్ట్రంలో రెండేండ్లుగా చాలా మార్గాల్లో వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాలు.. పెద్దఎత్తున చనిపోతున్న ప్రజలు.. నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల-మీర్జాగూడ హైవేపై చేవెళ్ల ప్రాంతంలో రోడ
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా... అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయం�
Roads | హవేలీ ఘన్పూర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం.
బెంగళూరు రోడ్ల గురించి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. ఆమె(షా) కావాలంటే రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చని �
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి.
యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్లో రోడ్డు తవ్వివదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పెద్దయ్య పిండిగిర్ని సమీపంలో రూ.24 లక్షల వ్యయంతో కొత్తరోడ్డు వేసేందుకు ఉన్న రోడ్డ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రోడ్లపై ప్రయాణికులు భయంతో ముందుకు వెళ్తున్నారు. నేషనల్ హైవే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో చిన్నగా ఉన్న గుంతలు ప్రమాదకరంగా అవుతున్నాయి.
పట్టణానికి సమీపంలోని అయిజ - కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డులోని పెద్దవాగు స్లాబ్ కల్వర్టుపై ఏర్పడిన గండీని పోలీస్, ఆర్అండ్బీ శాఖల సమన్వయంతో తాత్కాలికంగా పూడ్చివేశారు.
అటు సీఎం సొంత ఇలాకా.. ఇటు స్పీకర్ నియోజకవర్గం మధ్యలో తాండూరు నియోజకవర్గం ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న తాండూరులోని రోడ్లు నరకప్రాయంగా మారాయి. చిన్నపాటి వానకే బురదమయంగా మారుతుం డడంతో పాదచారులు, వాహనదారు లు
మీరు బంజారాహిల్స్ రోడ్ నం. 14 మీదుగా ప్రయాణిస్తున్నారా..? అయితే జర జాగ్రత్త..రెండు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తున్నారు. తమ వెన్నుపూస దెబ్బతినడం ఖాయమని..వాపోతున్నా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నారు. మామూలు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగినప్పుడు అరచేతిలో