తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�
పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచ�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభించగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో పనులు ముందుకుసాగడంలేదు.
హైదరాబాద్ రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండడంతో ప్రజలు భయాంందోళనకు గురవుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని అందోళన వ్యక్తం చేస్తున్నార�
పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి రాగా...రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రా
నిత్యం ప్రజలు ఈ రహదారుల గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ఈ రోడ్ల గుండానే వెళ్తారు. ఈ రోడ్లను బాగుచేస్తే ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరంగా మారుతుంది.
గోదావరిఖని లక్ష్మీనగర్ కు వస్తున్నారా..? జర పైలం.. అదుపు తప్పి జారి పడితే తప్పదు ప్రాణపాయం.. రెండు రోజుల వర్షానికి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. మొత్�
కోరుట్లలో అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంకర తేలి రాకపోకలకు ఇబ్బంది కరంగా మారాయి. మోస్తారు వర్షానికే అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా తయారయ్యాయి. గతుకులు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకట�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారుల్లోని గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరడంతో వాహనదారులు, పా�
Cage wheel tractors | రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్ను నడపరాదని.. ఒకవేళ రోడ్డు మీదకు ట్రాక్టర్ను తీసుకు వస్తె చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సీఎం ఇలాకా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని పలు వంతెనలు, గ్రామాలకు వెళ్లే రహదారులు తెగిపోవడంతో ప్రయాణించేందుకు చాలా కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా�
గ్రేటర్ హైదరాబాద్లో సాధారణంగా రెండు సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రహదారులపై భారీగా నీరు నిలుస్తుంది..141 నీటి నిల్వ ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించింది.. వర్షాలు పడిన సందర్భంలో ఈ ప్రాంతాలపై
ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు అంబులెన్స్ గ్రామం వరకు రాకపోవడంతో ఓ గిరిజన గర్భిణి పురిటి నొప్పులతో నరకయాతన అనుభవిస్తూ ఎడ్లబండిపై వెళ్లి అవస్థలు పడిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర�
మారుమూల ప్రాంతాల్లోని మా వోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పథకం(ఐఏపీ-ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్�