కాలువల్లో పారాల్సిన మురుగు రోడ్డెక్కింది. ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థ జాలలు నాలాలోకి వెళ్లకుండా రహదారిపై ఏరులై పారుతున్నాయి. నెలల తరబడిగా ఇండ్ల నుంచి వస్తున్న మురుగుంతా ప్రధాన రహదారిపై పారడంతో ఆ దారంతా బు�
Farmers | యూరియా కోసం ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు సోమవారం సిద్దిపేట-మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అదుపుతప్పి కిందపడిన ఘ�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
హైదరాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో 1674 హెక్టార్లలో 58 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న గున్గల్ అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు, పక్షులు జీవిస్తుంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు.
తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�
పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచ�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభించగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో పనులు ముందుకుసాగడంలేదు.
హైదరాబాద్ రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండడంతో ప్రజలు భయాంందోళనకు గురవుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని అందోళన వ్యక్తం చేస్తున్నార�
పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి రాగా...రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రా