మాయికోడ్-మనూరు మధ్యన వాగు వెంట ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే పలు గ్రామాల ప్రజలు ఈ వాగుపక్కన ఉన్న రోడ్డు �
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధిం
Drainage Water | జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రంజోల్లోని 4వ వార్డులోని పోస్టాఫీస్ ముందు రోడ్డు (అగున్ ఎన్క్లీవ్) నుంచి నక్షత్ర వెంటర్ మధ్యలోని మురికి కాల్వను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్లపైక�
Sangareddy | తారురోడ్డుపై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే నరకయాతన పడాల్సివస్తుందని పలుగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున
హైదరాబాద్ నగరానికి తలమానికమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడ్డాయి. జేబీఎస్ నుంచి శామీర్పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించనున్న దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట
Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను
రోడ్డుపై కార్లు వెళ్లడం ఇప్పటివరకు మనం చూసినం. కానీ అదే కారు రైలు పట్టాల పై పరుగెడుతుంటే ఆసక్తి కనబరుస్తుంది. ఇలా శనివారం కొలనూర్ రైల్వే స్టేషన్లో చూపరులను ఆకట్టుకుంది. రైల్వే పట్టాల పని తీరును కారులో �
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా కాలయాపన చేస్తున్నది.
రోడ్లపై గుంతలు వాహన చోదకులకు చికాకు కలిగిస్తుంటాయి. వాటిని పూడ్చేందుకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులను తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తిచేసేందుకు ఉపకరించే పదార్థాల తయారీ�
ఇంకా ఫైనల్ కాకుండానే ప్రభుత్వం రోడ్డు ఏర్పా టు కోసం టెండర్లకు శ్రీకారం చుట్టింది. దీంతో బాధి త రైతులు ఇదేమి లెక్క అంటూ సర్కారు తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమికి భూమి లే దా.. మార్కెట్ ధర ప్ర�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది మండలంలోని అనేక గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 5,00,000 నుంచి 10,00,000ల�