జోధ్పూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లా బాప్ ప్రాంతంలోని గాన గ్రామ సమీపంలో జాతీయ రహ
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు �
తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చద�
నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమ�