రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన పంజాబ్లోని గురుదాస్పూర్లో చోటు చేసుకున్నది ఖోఖర్ గ్రామ
యువకులు మృతి | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
గద్వాల| జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ, కొడుకులు వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి �
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
చేవెళ్ల| జిల్లాలోని చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మీర్జాగూడ గేట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు�
డివైడర్ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం | త్తరప్రదేశ్లో ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పి�
Alabama Road accident: అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.
కారు పల్టీ | అదుపుతప్పి కారు పల్టీకొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది.