ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్లకు గాయాలు | ట్యాంకర్ అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రామోజీ ఫిలింసిటీ వద్ద �
అరకు ఎమ్మెల్యేకు గాయాలు | రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 4: ప్రమాదవశాత్తు టైరు పంచరై కారు పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ బైపాస్ రోడ్డులో �
మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత�
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన కారు | రోడ్డు వెంట ఆగి ఉన్న కారును వేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.
నల్లగొండ : జిల్లాలోని అనుముల మండలం చింతగూడెం వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద విషాదం మరకముందే ఇటువంటి దుర్ఘటనే నిడమనూరు మండల కేంద్రంలో మరొకటి చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రధాన రహదారిపై అదుపుతప్పిన లా�
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ప్రాణపాయస్థితి నుంచి కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహి
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల�
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తు�
రోడ్డు ప్రమాదం | ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వాహనం-కారు ఢీకొని చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.