న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
ఘట్కేసర్ : అతివేగానికి ఓ విద్యార్థి బలయ్యాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లివస్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఎంబీఐ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. హ
బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లు శివారులో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 12 మంది గాయపడిన దుర్ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్న�
చండీగఢ్: ఒక మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు. పంజాబ్లోని మొహాలిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న మెర్సిడెస్ కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రాధా సోమి చౌ�
హైదరాబాద్ : ములుగు మండలం పందికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై నర్సంపేట డిపోకు బయలుదేరిన కంట్రోలర్ సదానందం, కండక�
హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశ�
సంగారెడ్డి : ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేటలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పుల్కల్ పోలీసుల సమాచారం మేరక�
జోధ్పూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లా బాప్ ప్రాంతంలోని గాన గ్రామ సమీపంలో జాతీయ రహ
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు �
తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చద�
నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమ�