ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.
వాగులో బోల్తాపడిన బస్సు | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణ
కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది
ఐదుగురు దుర్మరణం | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.
లారీ కిందకు దూసుకెళ్లిన కారు | కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో యువకుడు దుర్మరణం చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ
క్రైం న్యూస్ | జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం | కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
Conistable died: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం వాహనం ఢీకొని మున్సీలాల్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. ఢిల్లీలోని అల్ కౌసర్ పికెట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న మున్సీలాల్ను
కోదాడ| జిల్లాలోని కోదాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు.