బైక్ను ఢీకొట్టిన ట్రక్కు | రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీప�
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహ�
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
బైకులు ఢీకొని ఇద్దరు మృతి | రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్లకు గాయాలు | ట్యాంకర్ అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రామోజీ ఫిలింసిటీ వద్ద �
అరకు ఎమ్మెల్యేకు గాయాలు | రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 4: ప్రమాదవశాత్తు టైరు పంచరై కారు పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ బైపాస్ రోడ్డులో �