ట్రాక్టర్ బోల్తా | ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన మందుబాబులు హోంగార్డు, మరో ఇద్దరికి గాయాలు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తుండగా ఏఎస్సైని ఢీకొన్న మరో కారు.. కూకట్పల్లిలో శనివార
కంటోన్మెంట్, మార్చి 28 : అతివేగం, మద్యం మత్తుకు ఒకరు బలవ్వగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. బైక్పై వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బోయిన్పల్ల�
ఏపీలోని నెల్లూరులో ఘోరం లారీని ఢీకొట్టిన టెంపో హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని పెరంబూర్కు చెందిన యాత్�
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢాకా-రాజ్షాహి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఓ వాహనానికి నిప్పు అంటుకోవడంతో.. దాంట్లో ఉన్న 11 మంది సజీవదహనం అయ్యా�
అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర�
డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలుసు.. మద్యం మత్తులో ఉన్నాడని కూడా తెలుసు.. అయినా అతడికి ఆటోను ఇచ్చాడు. ఆ మత్తులో ఆటోను వేగంగా నడిపించడంతో 9 ఏండ్ల బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాని ఈ నిర�
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 23 : ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కార�
మహబూబ్నగర్ : కూలీలతో వెళ్తున్న బోలెరో అదుపుతప్పి బోల్తాపడి 9 మందికి గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేత