అగర్తల: ఒక వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ త్రిపురలోని నూతన్బజార్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర�
డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలుసు.. మద్యం మత్తులో ఉన్నాడని కూడా తెలుసు.. అయినా అతడికి ఆటోను ఇచ్చాడు. ఆ మత్తులో ఆటోను వేగంగా నడిపించడంతో 9 ఏండ్ల బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాని ఈ నిర�
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 23 : ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కార�
మహబూబ్నగర్ : కూలీలతో వెళ్తున్న బోలెరో అదుపుతప్పి బోల్తాపడి 9 మందికి గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేత
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
ఘట్కేసర్ : అతివేగానికి ఓ విద్యార్థి బలయ్యాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లివస్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఎంబీఐ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. హ
బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గో
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లు శివారులో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 12 మంది గాయపడిన దుర్ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్న�
చండీగఢ్: ఒక మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు. పంజాబ్లోని మొహాలిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న మెర్సిడెస్ కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రాధా సోమి చౌ�
హైదరాబాద్ : ములుగు మండలం పందికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై నర్సంపేట డిపోకు బయలుదేరిన కంట్రోలర్ సదానందం, కండక�
హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశ�
సంగారెడ్డి : ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేటలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పుల్కల్ పోలీసుల సమాచారం మేరక�