రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ప్రాణపాయస్థితి నుంచి కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహి
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మల్లారంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంచికంటి ఉమాకాంత్(50) నిజామాబాద్ రూరల్ మండలం మల�
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తు�
రోడ్డు ప్రమాదం | ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వాహనం-కారు ఢీకొని చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ట్రాక్టర్ బోల్తా | ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం చెందగా.. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రోడ్డులో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన మందుబాబులు హోంగార్డు, మరో ఇద్దరికి గాయాలు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తుండగా ఏఎస్సైని ఢీకొన్న మరో కారు.. కూకట్పల్లిలో శనివార
కంటోన్మెంట్, మార్చి 28 : అతివేగం, మద్యం మత్తుకు ఒకరు బలవ్వగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. బైక్పై వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బోయిన్పల్ల�
ఏపీలోని నెల్లూరులో ఘోరం లారీని ఢీకొట్టిన టెంపో హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని పెరంబూర్కు చెందిన యాత్�
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢాకా-రాజ్షాహి హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఓ వాహనానికి నిప్పు అంటుకోవడంతో.. దాంట్లో ఉన్న 11 మంది సజీవదహనం అయ్యా�