శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �
వ్యక్తి దుర్మరణం | స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం | ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరాసి ప్రాంతంలో వేగంగా దూసుకువచ్చిన ఎస్యూవీ వాహనం నియంత్రణ కోల్పోయి రెండు ద్విక్ర వాహనాలు, స�
రోడ్డు ప్రమాదం| జిల్లాలోని మునగాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని మాధవరం వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృత�
దంపతులు దుర్మరణం | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇద్దరికి తీవ్రగాయాలు | నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది.