గుంతలు పడి, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజులుగా రోడ్డు మరమ్మతు దశలోనే ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భాగ్యనగర్ తండా గ్రా మానికి చెందిన వాంకుడోత్ కుమార్, ఆదివారం లచ్చగూ డెం నుంచి బైక్ మీద ఇల్లెందు కు వస్తున్
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి గన్నారం శివారులోని బ్రహ్మంగారి ఆలయం వద్ద ఓ కారును లారీ వెనుకనుంచి ఢీకొట్టడంతో పొద్దుటూరి విజయ (54) మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
road accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో మరో ఇద్దరికి గాయాలవగా ఆసుపత్రికి
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
జక్రాన్పల్లి మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై వివేక్నగర్ తండా సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురి�