నర్సింగ్ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. దాంతో 13 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై సోమవారం చోటుచేసుకుంది.
దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు వేటాడింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారిపై
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను కంటైనర్ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో చోటుచేసుకున్నది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ పంక్చర్ అయింది.
Chengalpattu | తమిళనాడులోని చెంగల్పట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్ను ఆటో ఢీకొన్న
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�