వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా భక్తులు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారె వద్ద ఈ ప్రమాదం చోటు చ
Ashutosh Bhardwaj | ఢిల్లీ కంజావాలారోడ్డు ప్రమాదంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశుతోష్ భరద్వాజ్ బెయిల్ పిటిషన్ను రోహిణి కోర్టు తోసిపుచ్చింది. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ప్రతి నిందితుడి పాత్రను విచారించ�
రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆవరణలోని హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.
minister harish rao | జగదేవ్పూర్ మండలం మునిగపడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని
Road Accident | సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెంలోని 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు, ఓ బాలుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.