Road accident|విశాఖ పట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించారు.
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
Karnataka | కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీ కొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని ఆర్సికేరే వద్ద జాతీయ రహద
road accident | పొరుగుదేశం పాకిస్థాన్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్లోని
Road Accident | బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రంలోని చప్పా-సి�