మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సిం�
ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉన్న స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో శనివారం రాత్రి జరిగింది. ప్రాణస్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో...
Road Accident in Karnataka | కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన కర్నాటకల�
అహ్మదాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ మరణించాడు. అయితే ఆరు నెలల తర్వాత అతడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల చనిపోయినట్లు ఆరోపించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ సంఘ
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
కైరో : ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్�
మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ స�
కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశ�
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీ�
సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలిం�