భూమ్మీద నూకలుంటే ఏం జరిగినా ప్రాణం పోదంటారు. ఒక మహిళను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సదరు మహిళ రోడ్డుపై నడుస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఎదురుగా పార్క్ చేసి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ రెండు వాహనాలు ఆమె వైప�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
మరో రెండు రోజుల్లో కూతురు అమెరికాకు బిడ్డతో కలిసి రాజన్న దర్శనం కోసం వస్తుండగా రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులు మృతి బిడ్డతోపాటు మరొకరికి తీవ్రగాయాలు ముంజంపల్లి శివారులో లారీ, కారు ఢీకొని ఘటన మృతులది వరంగ�
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.
జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కిష్ఠ్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమోలోని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణ�
బరేలీ: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్కు చెందిన 35 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఉత్తమ్నగర్ గురుద్వారాకు వెళ్తుండగా వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టింది.
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం ధెంకనాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 53పై ఓ ఆటోను బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక బాలిక, ఆటో డ్రైవర్ సహా ఐదుగురు అ�
రెడిమిక్స్ లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సంగారెడ్డి జిల్లా, బొంతపల్లికి చెందిన రాజునాయక్ (31) బౌరంపేటలోని ఓ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 26: ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�