లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్కు చె�
శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని
లక్నో: ఆయిల్ ట్యాంకర్, ఒక వాహనం ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బాలురతో సహా ఆరుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. హరౌని-మోహన్ రోడ్లో డీ�
రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ వాహనం (ట్రక్) మరమ్మతులో నిర్లక్ష్యం వహించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. మేడ్చల్ పట్టణం ఎల్లమ్మత�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు మండలం రామానుజవారం పగిడేరు క్రాస్ రోడ్డు సమీపంలో బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ప్రమాద�
భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పో�
పాపన్నపేట (మెదక్) : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుక
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పిట్లం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా
సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు లో లారీ డ్రైవర్ అతివేగంగా కారును ఢీకొట్టగా, ఈ ఘటనలో మృగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మల్లారం వద్
సిద్ధిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కరీంనగర్ నుంచి హైదరాబ
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి- పస్రా మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. �
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�