టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
కైరో : ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్�
మునిపల్లి,జులై 19 : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామం వద్ద గల వెవెట్ దాబా వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ స�
కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశ�
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీ�
సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలిం�
యాదాద్రి : జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద జాతీయ రహదారిపై ఇనుప లోడ్తో వెళ్తున్న లారీ హైవే పల్టీ కొట్టింది. చీకట్లో లారీని వరుసగా మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో
యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరెంజ్ ట్రావెల్కు చెందిన బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్�