యాచారం, మే 27: హాస్టల్ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఓ ఆటో మృత్యువు రూపంలో కబలించింది. ఎదురుగా వస్తున్న కారు-ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార
రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
ములుగు : ములుగు డీఆర్వో ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం హనుమకొండ నుంచి ములుగుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ములుగు జిల్లా కేంద్రం పరిధి�
నల్లగొండ : మిర్యాలగూడలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుకోట్ల తండా వద్ద బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బైక్పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయ
అమరావతి : విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివారులోని నిడమూరు వద్ద చోటు చేసుకున్నది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పా
హవేళీ ఘనపూర్ : ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి మరో బైకును ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హవేళీ ఘనపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. కొండనొల్ల కుమా�
పాట్నా : బీహార్లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు
జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�