హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సు�
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఔటర్ రింగ్
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముంద�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బలూచ్ ప్రావిన్స్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. �
బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు...
సంగారెడ్డి : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి లిక్కర్ కంపెనీ వద్ద గల నాందేడ్ – అఖోల 161వ జాతీయ రహదారిపై ప
రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చో
విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
మెదక్ : కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై నుంచి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు యువక
వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనక�