హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్�
యాదాద్రి భువనగిరి : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్య
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది �
మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెంది�
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణిక�
హయత్నగర్, జూన్ 23 : యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వి�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్కు చె�
శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని