హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుం�
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమ్రంభీం చౌక్ వద్ద వాహనంపై ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చిరాం (45), రవి (35) ప్రాణాలు కో�
Road Accident in Una | హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉనాకు ఆనుకొని ఉన్న కుతార్ కలాన్లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ�
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ కల్వర్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన దేశాయిపేట- పైడిపల్లి ప్రధాన రహదారి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అం
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఆలూరు గ్రామ�
హైదరాబాద్లోని చర్లపల్లి రోడ్డు దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు విద్యార్థ�
భూమ్మీద నూకలుంటే ఏం జరిగినా ప్రాణం పోదంటారు. ఒక మహిళను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సదరు మహిళ రోడ్డుపై నడుస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఎదురుగా పార్క్ చేసి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ రెండు వాహనాలు ఆమె వైప�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
మరో రెండు రోజుల్లో కూతురు అమెరికాకు బిడ్డతో కలిసి రాజన్న దర్శనం కోసం వస్తుండగా రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులు మృతి బిడ్డతోపాటు మరొకరికి తీవ్రగాయాలు ముంజంపల్లి శివారులో లారీ, కారు ఢీకొని ఘటన మృతులది వరంగ�
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.