హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్య�
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చ�
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య
యాచారం, మే 27: హాస్టల్ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఓ ఆటో మృత్యువు రూపంలో కబలించింది. ఎదురుగా వస్తున్న కారు-ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార
రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
ములుగు : ములుగు డీఆర్వో ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం హనుమకొండ నుంచి ములుగుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ములుగు జిల్లా కేంద్రం పరిధి�